రాష్ట్ర బీఎంఎస్ కార్యాలయానికి భూమి పూజ

554చూసినవారు
రాష్ట్ర బీఎంఎస్ కార్యాలయానికి భూమి పూజ
భారతీయ మజ్దూర్ సంఘ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇందులో తెలంగాణ ప్రాంత ఆర్ఎస్ఎస్ సంఘచాలకు తోపాటు భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ మల్లేశం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్ రామ్ రెడ్డి, కార్యదర్శి రామ్మోహన్ జీ, కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ నాయకులు, జాతీయ నాయకులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్