యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం

73చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంపై శుక్రవారం నల్లకుంట చౌరస్తాలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ మాట్లాడుతూ. ప్రజాసామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ మోదీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్