ముషీరాబాద్ లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు

558చూసినవారు
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అనుసరిస్తూ హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని చిక్కడపల్లి డివిజన్ లో గురువారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్