రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని

75చూసినవారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచికి చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేసి గత జులైలో పదవీ విరమణ పొందారు. రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మాసబ్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్