ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ సిబ్బంది నిరసన

73చూసినవారు
మధురనగర్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి అంగన్వాడీ సిబ్బంది ఐసిడిఎస్ ఆఫీస్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో స్వల్పంగా ట్రాపిక్ జామ్ అయ్యింది.

సంబంధిత పోస్ట్