అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

67చూసినవారు
హైదరాబాద్ గన్ పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు నడుచుకుంటూ వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు, వేముల ప్రశాంత్, సంజయ్, సబితా ఇంద్ర రెడ్డి, సునీత రెడ్డి, ముఠా గోపాల్ తదితర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరైయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్