తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

59చూసినవారు
తెలంగాణ భవన్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు అసభ్య కామెంట్స్ చేస్తున్నారంటూ తెలంగాణ భవన్ వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దాన్ని అడ్డుకున్న వందల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ వారిపై దాడి చేశారు. తమ పార్టీ ఆఫీస్ వద్ద నిరసన చేసే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్