కేటీఆర్ పై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం

76చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ పై మహిళా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్ ప్రధాన రహదారి పై కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు.

సంబంధిత పోస్ట్