సీఎం ని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు

73చూసినవారు
సీఎం ని కలిసిన పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్ గా నియమితులైన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గురువారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు సీఎం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, యాదయ్యమనోహర్ రెడ్డి, సీనియర్ నాయకులు హరివర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, వద్రేశ్, యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్