నిజాంపేట్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

74చూసినవారు
నిజాంపేట్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
శ్రీ వాసవి సేవక్ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాసవి సేవక్ అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ మనమందరం గాంధీ మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, జ్ఞాన శేఖర్, ఉప్పల వినయ్, మురళి, సదాశివరావు, గ్రంధి వెంకట్, సౌమ్య వెంకటేష్, వంశీ, రాంబాబు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్