బీజేపిలో చేరిన మల్లంపేట్ బీఆర్ఎస్ కౌన్సిలర్

1545చూసినవారు
బీజేపిలో చేరిన మల్లంపేట్ బీఆర్ఎస్ కౌన్సిలర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట 21వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎంబరి లక్ష్మి ఆంజనేయులు మంగళవారం మల్లంపేట్ లోని ఎస్ఎంఎన్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్కాజ్గిరి బిజెపి పార్లమెంటు అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ తో సుమారు 200 మంది బీజేపీ లో కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్