మార్నింగ్ వాకర్స్ తో మాట మంతి బిజెపి అభ్యర్థి

1078చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో శుక్రవారం పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేడి అప్పుడే ప్రారంభమైంది. మల్కాజ్ గిరి పరిధిలోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ స్థానిక నాయకులతో కలిసి ఉదయం వాకర్స్ తో మాట మంతి నిర్వహించారు. బండారి లేఔట్ శ్రీరాములు కుంట పార్క్, శ్రీనివాస్ కాలనీ, తదితర ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో సీనియర్ సిటిజన్స్ కాలనీవాసులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్