పార్టీ మారినంత మాత్రనా ఒరిగేదేమీ లేదు

549చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్, శుభం హోటల్ లో కుత్బుల్లాపూర్ నియోజక వర్గ బిజెపి కార్యకర్తలతో కలిసి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. సముద్రంలో దోషేడు నీరు తీస్తే పోయేదేమీ ఉండదని భాజపా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రనా ఒరిగేదేమీ లేదని అన్నారు. కావాల్సిన అవసరాలు తీర్చుకుని బైటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్