రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

52చూసినవారు
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 10 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 8.45 గంటలకు యాగశాల ప్రవేశం చేసి పూజలు ప్రారంభించనున్నారు. అయితే మహోత్సవాల సందర్భంగా స్వామివారి స్పర్శ దర్శనం రద్దు చేశారు. కాగా ఇప్పటికే లక్షలాది కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. దీంతో ఆలయం, సత్రాలు, హోటళ్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్