చెరువును ఆక్రమించి రోడ్డు వేశారు..!

64చూసినవారు
చెరువును ఆక్రమించి రోడ్డు వేశారు..!
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ వార్డు శ్రీనివాస్ నగర్ కాలనీలో పాపయ్య కుంట చెరువు ఆక్రమించి రోడ్డు వేయడం జరిగింది. అక్కడ స్థలాన్ని ఆక్రమించి కార్ పార్కింగ్ లకు వాడుకుంటున్నారు. చెరువు చుట్టూ పక్కల కంచెవేయాలని దీనిపై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కు కంప్లైంట్ ఇచ్చారు. చాలామంది అధికారులు వచ్చి చూసి వెళ్లారు. ఫలితం లేకుండా పోయిందన్నారు.

సంబంధిత పోస్ట్