మైలార్ దేవ్ పల్లిలో లారీ బీభత్సం

64చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లిలో ఆదివారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. మోటర్ సైకిల్ ను లారీ ఢీ కొట్టడంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. మృతుడు అత్తాపూర్ కు చెందిన రాజుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్