బాన్సిలల్ పేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

85చూసినవారు
బాన్సిలల్ పేట డివిజన్ పరిధిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీజేపీ జెండాను ఆ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఉమేష్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీజేపి నాయకులకు, కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు, దేశ భద్రత, అభివృద్ది కోసం బీజేపీ ఎల్లప్పుడూ పని చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్