ఐపీఎల్ బ్లాక్ టికెట్లపై దానం సీరియస్

67చూసినవారు
ఐపీఎల్ బ్లాక్ టికెట్లపై దానం సీరియస్
ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం హైదరాబాద్లో సీరియస్ అయ్యారు. హెచ్సీఏ కాంప్లిమెంటరీ పాసులు పూర్తిగా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. తక్షణమే బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెట్టాలన్నారు. సన్రైజర్స్ టీమ్స్ ఓనర్స్ నుంచే బ్లాక్ టికెట్లు అమ్ముడు అవుతున్నాయని చెప్పారు. హెచ్సీఏ తీరు కారణంగా ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు కూడా కట్టలేకపోతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్