కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

547చూసినవారు
కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేశ్ సమక్షంలో మైనంపల్లి హనుమంతరావు వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ప్రచారం వేగవంతం చేయాలని కార్యకర్తలకు మైనంపల్లి పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్