గుర్తు తెలియని వ్యక్తి మృతి

13552చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 2, 3వ ప్లాట్ ఫారం ఎక్సలేటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉంటుందని, 5. 5 అడుగులు ఎత్తు, ఛామన చాయ రంగులో ఉన్నాడని, ఏదో గుర్తు తెలియని రోగంతో మృతి చెందినట్లు జీఆర్ఫీ పోలీసులు అనుమానిస్తున్నారు. గాంధీ మార్చురీలో మృతదేహాన్ని బద్రపరచినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్