జీహెచ్ఎంసీ అధ్వర్యంలో ఉచితంగా ఆహారం, నీళ్లు పంపిణీ

54చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక నజ్జ్ఞ శోభాయాత్రలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర చెరువుల వద్ద జీహెచ్ఎంసీ అధ్వర్యంలోఉచితంగా ఆహారం, మంచినీరు పంపిణీ చేశారు. వినాయక నిమజ్జనం చూడడానికి వచ్చిన వారికి, నిర్వాహకులకు ఉచితంగా ఆహారం, నీళ్లను పంపిణీ చేస్తున్నట్లు ఆధికారులు తెలిపారు. మరోవైపు పక్కగా శానిటేషన్ పనులను కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్