సికింద్రాబాద్ బోనాల జాతర సమావేశంలో పాల్గొన్న మంత్రి, మేయర్

50చూసినవారు
ప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాడ మాసం బోనాల జాతర సందర్భంగా గురువారం సమావేశం నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. జూలై 21, 22న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్