నవసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయులు ముఖర్జీ

69చూసినవారు
నవసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయులు ముఖర్జీ
జన్ సంఘ్ వ్యవస్తాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్థంతి నుంచి జయంతి వరకు వారం పాటు జరుపుకునే సంస్మరణ కార్యక్రమంలో భాగంగా నాచారం ట్రక్ పార్క్ అసోసియేషన్ ప్రాంతంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గురువారం విచ్చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పోతగాని గోపాల్ గౌడ్, లక్ష్మారెడ్డి, అశోక్ రెడ్డి, ట్రక్ ఓనర్స్, డ్రైవర్లు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్