ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మా పూర్తి మద్దతు

68చూసినవారు
ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మా పూర్తి మద్దతు
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ హెచ్ ఎమ్ టి నగర్ కి పట్నం మహేందర్ రెడ్డి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి సమక్షంలో హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్