హైదరాబాద్ మెట్రోలో బుధవారం తాత్కాలికంగా సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. దీంతో నాగోల్ నుంచి రాయదుర్గ్ మెట్రో లైన్ లో దాదాపు 30 నిమిషాల పాటు మెట్రో నిలిచిపోయింది. మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.