ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

14674చూసినవారు
ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్టేడియంలోకి టికెట్లు ఉన్నా అనుమతించడం లేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. గేట్ నెం.4 దగ్గర బారికేడ్లను అభిమానులు తోసేసుకుంటూ లోపలికి వెళ్లారు. దీంతో పోలీసులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో ఇవాళ రాత్రి 07:30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది.

సంబంధిత పోస్ట్