బస్తీ ధవఖానాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
బస్తీ ధవఖానాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బస్తీ దవఖానాల్లో మందుల కొరత లేకుండా చూడాలని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ అధికారులకు ఆదేశించారు. గురువారం రెయిన్ బజార్ డివిజన్ పరిధిలోని బస్తీ ధవాఖానాలను ఎమ్మేల్యే తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై అరా తీశారు. సీజనల్ వ్యాధులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్