ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ అసద్

80చూసినవారు
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై రెండు వారాలు గడిచిపోవడంతో పాతనగరం అంతటా పలు బస్తీల్లో గ్రాండ్ దావత్ ఏ ఇఫ్తార్ పేరిట ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం పాతబస్తీ అమాన్ నగర్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్