’నేను ఇంకా డిక్లేర్ ఇవ్వలేదు.. వెళ్లి ఆడండి‘

539చూసినవారు
భారత్-ఇంగ్లాండ్ మ్యాచులో ఆసక్తికర ఘటన జరిగింది. జైస్వాల్ డబుల్ సెంచరీ చేయగానే అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వడంతో కొందరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లారు. కెప్టెన్ రోహిత్ డిక్లేర్ ప్రకటించాడనుకొని జైస్వాల్, సర్ఫరాజ్ పెవిలియన్ వైపు నడిచారు. అది చూసి ఆగ్రహించిన రోహిత్ 'ఎక్కడికొస్తున్నారు? నేనింకా డిక్లేర్ ఇవ్వలేదు. వెళ్లి ఆడండి' అంటూ సైగ చేశారు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్