మోదీని అధికారం నుంచి దించేవరకు నేను చావను: ఖర్గే(వీడియో)

72చూసినవారు
జమ్మూకశ్మీర్ లో ఎన్నికల ప్రసంగం ఇస్తూ అస్వస్థతకు గురైన నేషనల్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. చికిత్స అనంతరం తిరిగి ప్రసంగించిన ఖర్గే.. ప్రధాని మోదీని అధికారం నుంచి దించే వరకు తాను చనిపోనని స్పష్టం చేశారు. 'నాకిప్పుడు 83 ఏళ్లు. నేను త్వరగా చనిపోను. మోదీని కుర్చీ దించేవరకు బతికే ఉంటా. నాకు మాట్లాడాలని ఉన్నా అలసట వల్ల మాట్లాడలేకపోతున్నా. క్షమించండి' అని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్