PHC తనిఖీకి రోగిలా వెళ్లిన ఐఏఎస్

554చూసినవారు
PHC తనిఖీకి రోగిలా వెళ్లిన ఐఏఎస్
యూపీ ఫిరోజాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో తనిఖీ నిమిత్తం ఐఏఎస్ అధికారిణి కృతి రాజ్ మంగళవారం ఒక రోగిలా వెళ్లింది. సామాన్య మహిళగా డాక్టర్ వద్దకు వెళ్లి ప్రిస్కిప్షన్ తెచ్చుకుంది. తర్వాత ఫార్మసీలో మందులు తీసుకుంది. వాటిలో 50 శాతం ఎక్స్‌పైరీ డేట్ ముగిసినట్లు గుర్తించింది. తర్వాత ఆమె అక్కడి సిబ్బందిపై చర్యలు తీసుకుంది. ఇలాంటి అధికారులు దేశానికి కావాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్