కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోజే రాజీనామా చేసుండేవారు: రాజ్‌నాథ్‌ సింగ్‌

50చూసినవారు
కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోజే రాజీనామా చేసుండేవారు: రాజ్‌నాథ్‌ సింగ్‌
అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. ‘‘కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే.. తనపై ఆరోపణలు వచ్చిన రోజే సీఎం పదవికి రాజీనామా చేసి ఉండేవారు. నిజం తేలేవరకు జైల్లోనే ఉండేవారు. కానీ, ఆయన అలా చేయలేదు. ఇప్పుడు ఆయన ప్రజా న్యాయస్థానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం’’ అని రాజ్‌నాథ్‌ అన్నారు.

సంబంధిత పోస్ట్