మహిళల టీ20 ప్రపంచకప్‌ రన్నరప్‌ జట్టుకు రూ.9 కోట్లు ప్రైజ్‌మనీ.. మరి విన్నింగ్ జట్టుకు ఎంతంటే?

53చూసినవారు
మహిళల టీ20 ప్రపంచకప్‌ రన్నరప్‌ జట్టుకు రూ.9 కోట్లు ప్రైజ్‌మనీ.. మరి విన్నింగ్ జట్టుకు ఎంతంటే?
ప్రపంచ కప్‌లో పురుషుల జట్టుతో సమానంగా మహిళల జట్టుకు ప్రైజ్‌మనీ అందిస్తామని ఐసీసీ ప్రకటించింది. దీంతో అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.9 కోట్లు, సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు రూ.5.6 కోట్లు ఇవ్వనుంది. మొత్తం ప్రైజ్‌మనీ రూ.66 కోట్లు.

సంబంధిత పోస్ట్