ఈ ఆకుకూర తింటే.. పైల్స్ మాయం

84చూసినవారు
ఈ ఆకుకూర తింటే.. పైల్స్ మాయం
పొన్నగంటి కూర చాలా ఔషద గుణాలున్న ఆకుకూర. దీని గురించి చాలామందికి తెలియక తినడానికి ఆసక్తి చూపారు. దీని తింటే కంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందట. కల్మీ సబ్జీ పిత్తాశయంలోని రాళ్లకు మందుగా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల క్రమంగా రాళ్లన్నీ తొలగిపోతాయి. ఇది దగ్గు, శ్వాసలోపం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు పొన్నగంటి కూర తింటే చాలా ప్రయోజకరంగా ఉంటుంది. చర్మ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతాము.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్