ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

72చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. టెట్-2024 షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్, ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షలపై జులై 2న పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. https://cse.ap.gov.in/ వెబ్‌సైట్లో ఎల్లుండి వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

సంబంధిత పోస్ట్