అతని ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు: NIA

565చూసినవారు
అతని ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు: NIA
ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. బాంబు పెట్టిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఆచూకీ తెలిపిన వారికి రూ. 10,00,000 రివార్డును ఇస్తామని NIA ప్రకటించింది. 080-29510900, 8904241100 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆచూకీ తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని NIA వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్