GHMC కమిషనర్‌గా ఇలంబర్తి.. పలువురు IASలకు అదనపు బాధ్యతలు

56చూసినవారు
GHMC కమిషనర్‌గా ఇలంబర్తి.. పలువురు IASలకు అదనపు బాధ్యతలు
తెలంగాణ నుంచి రిలీవ్‌ అయిన IASల స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జిలను నియమించింది. DOPT ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి రిలీవ్ అయ్యారు. టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్‌, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవి, GHMC కమిషనర్‌గా ఇలంబర్తి, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్.వి.కర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

సంబంధిత పోస్ట్