ఇద్దరిని బలి తీసుకున్న అక్రమ సంబంధం

79చూసినవారు
ఇద్దరిని బలి తీసుకున్న అక్రమ సంబంధం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. వివాహిత ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఛతర్‌పూర్‌ గ్రామానికి చెందిన లల్లాబాయి(45) అనే మహిళ, పెళ్ళైన యువకుడు అతుల్ తివారీ(38)కి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. అతడిని వదులుకోవడానికి బదులుగా ఆమె భూమి డిమాండ్ చెసింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో లల్లాబాయి ప్రియుడి ఇంట్లోకి వెళ్ళి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం అతుల్ సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్