రుణమాఫీకి ఆ నిబంధనలు అమలు?

81చూసినవారు
రుణమాఫీకి ఆ నిబంధనలు అమలు?
తెలంగాణలో రైతు రుణమాఫీకి కొత్త నిబంధనలను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, IT చెల్లించేవారు తదితరులకు కేంద్రం పీఎం కిసాన్ అమలు చేయడం లేదు. దీంతో రుణమాఫీకి కూడా పీఎం కిసాన్ స్కీమ్ మార్గదర్శకాలు అనుసరిస్తే అర్హులైన వారికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్