భారత్ vs ఆస్ట్రేలియా సూపర్ 8 మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. టీమ్ఇండియా ఇప్పటికే రెండు విజయాలతో దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేటి మ్యాచ్ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఆస్ట్రేలియా, భారత్కు చెరో పాయింట్ లభిస్తుంది. 5 పాయింట్లతో భారత్ సెమీస్కు చేరుతుంది. ఆసీస్ మూడు పాయింట్లకు చేరుతుంది. ఆ జట్టు సెమీస్కు చేరే అవకాశాలు.. బంగ్లాదేశ్ vs అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటాయి.