బైజూస్ సంస్థకు షాక్

74చూసినవారు
బైజూస్ సంస్థకు షాక్
బైజూస్‌లోని తమ 9.6% వాటాను రైటాఫ్ చేస్తున్నట్లు ప్రోసస్ సంస్థ ప్రకటించింది. బైజూస్ ఆర్థిక స్థితి, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ సంస్థలో మదుపు చేసినందుకు FY24లో $493 మిలియన్ల నష్టం వచ్చిందని, యాజమాన్యాన్ని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. నిధుల సమీకరణకు బైజూస్ కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ఆ సంస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్