రాజ్యసభా పక్షనేతగా జేపీ నడ్డా నియామకం

52చూసినవారు
రాజ్యసభా పక్షనేతగా జేపీ నడ్డా నియామకం
రాజ్యసభా పక్షనేతగా కేంద్రమంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో ఆయన నియామకం జరిగింది. నడ్డా ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్