ఏపీలోని కౌలు రైతులకు ముఖ్య గమనిక

105038చూసినవారు
ఏపీలోని కౌలు రైతులకు ముఖ్య గమనిక
ఏపీలోని కౌలు రైతులు 2023-24కు సంబంధించి మొదటి విడత రైతు భరోసా సాయానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ సూచించారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ కోసం 14.74 లక్షల టన్నుల ఎరువులు అవసరం ఉండగా, 12.64 లక్షల టన్నులను అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 2.70 లక్షల టన్నుల ఎరువులను రైతులకు విక్రయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్