ఆకట్టుకుంటున్న 'ఓ మంచి ఘోస్ట్' ట్రైల‌ర్

51చూసినవారు
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'ఓఎంజీ(ఓ మంచి గోస్ట్)' జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ శంకర్ మార్తాండ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నందితా శ్వేతా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, విశేషంగా ఆకట్టుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్