కూటమి గెలిచిందని పొర్లుదండాలు (వీడియో)

83చూసినవారు
తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన వంటల పెదరామన్న రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పొర్లుదండాలతో గ్రామంలోని దుర్గమ్మ తల్లి గుడికి వస్తానని మొక్కుకున్నాడు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో ఇవాళ అతను తన మొక్కుబడిని చెల్లించుకున్నాడు. గ్రామంలోని రామాలయం నుంచి దుర్గమ్మ తల్లి ఆలయం వరకు సుమారు కి.మీ. వరకు పొర్లుదండాలు పెడుతూ మొక్కును తీర్చుకున్నాడు.

సంబంధిత పోస్ట్