భూ వివాదం.. మహిళను దారుణంగా కొట్టిన బాలుడు (వీడియో)

55చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్‌లో తాజాగా దారుణ ఘటన జరిగింది. సరైమానిక్‌రాజ్ గ్రామంలోని సవితా దేవి ఇంటిపై పొరుగింటి వారు దాడి పాల్పడ్డారు. భూ వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో దాడిపై దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఓ బాలుడు మహిళను కిందపడేసి దారుణంగా కొడతాడు. అనంతరం మహిళ కూడా దాడి చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్