తొలి విడత పోలింగ్‌లో కోటీశ్వరులదే హవా

85చూసినవారు
తొలి విడత పోలింగ్‌లో కోటీశ్వరులదే హవా
లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే వీరిలో 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. తమిళనాడు నుంచి అత్యధికంగా 202 మంది సంపన్న అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది అభ్యర్థుల్లో 28 మంది బీజేపీ, 19 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి చెరో 13 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్