ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి లాభం?

562చూసినవారు
ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి లాభం?
ఏపీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఇది ఎవరికి కలిసొస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజా వ్యతిరేకత కారణంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు పోటెత్తారని.. ఇది తమకే లబ్ధి కలిగిస్తుందని ప్రతిపక్షం చెబుతుంటే.. మహిళలు, వృద్ధులకు తమ పాలనలో సంక్షేమ పథకాలు అందాయని.. వారు చివరి వరకూ ఓపికగా లైన్లలో నిలబడి ఓటేశారని.. ఇది తమ ప్రభుత్వానికి పాటిజివ్ ఓటు అని వైఎస్సార్సీపీ పూర్తి నమ్మకంగా చెబుతోంది.

సంబంధిత పోస్ట్