అకౌంట్లలో డబ్బులు జమ

344183చూసినవారు
అకౌంట్లలో డబ్బులు జమ
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ బకాయిల నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మార్చి 31న నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల అకౌంట్లలో ప్రభుత్వం నగదు జమ చేసింది.

సంబంధిత పోస్ట్