ఆసుపత్రిలో మత్తు ఇచ్చి యువతిపై అసభ్య ప్రవర్తన (వీడియో)

582చూసినవారు
ప్రస్తుత సమాజంలో కొంతమంది నీచమైన డాక్టర్ల వల్ల అమాయకులు బలి అవుతున్నారు. ఓ యువతి అనారోగ్య సమస్య వల్ల ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు సెలైన్ ఎక్కించి దానిలో మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ యువతి స్పృహ కోల్పోయాక ఓ డాక్టర్ తన శరీర భాగాలపై చేతులేసి నిమురుతాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్